ఎన్డిటివి కేసు వాయిదా
ఎన్డిటివిలో ఒక రోజు కార్యక్రమాలు ప్రసారం చేయరాదనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను సుప్రీంకోర్టు నిలుపుదల చేస్తూ కేసు విచారణను డిసెంబర్ 5వ తేదీకి వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై ఎన్డిటివి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను డిసెంబర్ 5వ తేదీకి వాయిదా వేసింది.