ఎన్.టి.ఎస్.ఎఫ్ అధ్వర్యంలో మండల స్థాయి ఉపన్యాస పోటీలు..

నడిగడ్డ సోషల్ ఫోరం ఆధ్వర్యంలో “పార్టీ ఫిరాయింపులు సీకర్ తీరుతెన్నులు అనే అంశం పై ధరూర్ జెడ్పి హైస్కూలులో మండల స్థాయి  ఉపన్యాస పోటీలు నిర్వహించడం జరిగింది.
విద్యార్థుల లో ఉన్న ప్రతిభను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం ఇలాంటి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఉపన్యాసపోటీలలో మొదటి బహుమతి ఈనేశ్వరి కేజిబివి ధరూర్
రెండవ బహుమతి భారతి
జెడ్పి హైస్కూల్ ధరూర్,
మండల స్థాయి విజేతలకు రేపు జిల్లా స్థాయిలో ఉపన్యాస పోటీలు బాలికల హైస్కూల్ గద్వాల్ లో నిర్వహించడం జరుగుతుంది. ఈకార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ హెచ్ఎం రాఘవేంద్ర సార్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ.కృష్ణ,ఎన్.టి.ఎస్.ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండాపురంప్రతాప్,ఉపాద్యాయులు శ్రీనివాసులు, అమృతమ్మ,సుదర్శన్ రెడ్డి, ప్రవీణ్,రియాజ్,తదితరులు పాల్గొన్నారు.