ఎయిరిండియా విమానంలో మంటలు.. దారిమళ్లింపు

ముంబయి: ముంబయి నుంచి అమెరికాలోని న్యూజెర్సీకి వెళ్తున్న ఎయిరిండియా విమానాన్ని దారి మళ్లించారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో కజికిస్థాన్‌కు మళ్లించారు. విమానంలోని ప్రయాణికులందరూ క్షేమంగానే ఉన్నట్లు ఎయిరిండియా అధికారులు వెల్లడించారు.