ఎస్సీ కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని పైళ్ల శేఖర్ రెడ్డికి వినతి
ఎస్సీ కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని పైళ్ల శేఖర్ రెడ్డికి వినతి
భువనగిరి టౌన్ (జనం సాక్షి):–
భువనగిరి మండలంలోని వాడాయి గూడెం గ్రామం సర్పంచ్ గుండు మనీష్ గౌడ్ రాష్ట్ర టీ డబ్ల్యూ జె రాష్ట్ర కార్యదర్శి గుండు ముత్తయ్య గౌడ్ ఆధ్వర్యంలో
వడాయిగూడెం ఎస్సీ కమ్యూనిటీ హాల్కు నిధులు మంజూరు చేసిన ఎమ్మార్ పిఎస్ అధ్యక్షుడు కోట సుధాకర్, వార్డు సభ్యులు కోట పోచయ్య, కోట స్వామి దాస్లకు లెటర్ ఇచ్చిన ఎమ్మెల్యే శ్రీ పైళ్ల శేఖర్ రెడ్డి కి శాల్వాతో ఘనంగా సన్మానించిన సర్పంచ్ గుండు మనిష్ గౌడ్ ,గుండు ముత్తయ్య గౌడ్.బిఆర్ఎస్ మండల కమిటీ నాయకుల ప్రత్యేక ధన్య తదితరులు _నాయకులు తదితరులు పాల్గొన్నారు.