ఏసీబీకి చిక్కిన ఉప ఖజానా శాఖ అధికారి
తిరుపతి : ఫించన్దారుని నుంచి రూ. 5వేలు లంచం తీసుకుంటూ తిరుపతి ఉప ఖజానా శాఖ ఏసీబీకి చిక్కాడు. ఉప ఖజానా కార్యాలయం సీనియర్ అకౌంటెంట్ క్రాంతికుమార్ లంచం తీసుకుంటుండగా వలపన్ని పట్టుకున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు.