కన్నీళ్లు పెట్టుకున్నా రాష్ట్రాన్ని విభజించారు: కేవీపీ

ఢిల్లీ:విభజన తప్పని కన్నీళ్లు పెట్టుకుని ప్రతి ఒక్కరిని మొర పెట్టుకున్నా రాష్ట్రాన్ని విభజించారని ఎంపి కేవీపీ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభలో ఏపీ పునర్ వ్యవస్థాకరణ చట్ట సవరణ బిల్లు పై జరిగిన చర్చలో మాట్లాడారు. విభజన వల్ల ఏపీకి ఆర్థికంగా నష్టపోయిందని… ఏపీని ఆర్థికంగా ఆదుకోవాలని అందరినీ కోరుతున్నా అని మరో ఎంపి సుబ్బిరామిరెడ్డి అన్నారు.