కరత్వాడలో ఆర్థిక అక్షరాస్యత సదస్సు

బోథ్ మండలం లోని కరత్వాడ గ్రామ పంచాయతీ లో దక్కన్ గ్రామీణ బ్యాంక్ బోథ్ మేనేజర్ రాథోడ్ ప్రహ్లాద్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు నిర్వహించారు .ఇన్సూరెన్స్ గురించి క్రాప్ లోన్ గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమం లో సర్పంచ్ సింధు విశ్వశ్వర్ రావు ఐకేపీ సిసి గంగాధర్ పంచాయతీ కార్యదర్శి సమ్రీన్ మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గంగరాణి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.