కళ్యాణ లక్ష్మి పెన్షన్ల లా పంపిణీ

జైనథ్ జనం సాక్షి ఆగస్టు 24
జైనథ్ మండల కేంద్రంలో మార్కెట్ యార్లు స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ అదేవిధంగా  48 పెన్షన్లు కిశోర బాలికల పుష్టికాహారం పంపిణీ కార్యక్రమం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే జోగు రామన్న చేతులమీదుగా పంపిణీ చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజలకు ఎల్లవేళలా అండగా నిలుస్తుందని మా ప్రభుత్వం ఉన్నంతవరకు ప్రజలకు ఎటువంటి లోటు ఉండదని స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న చెప్పారు ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారు ఎమ్మెల్యే జోగు రామన్న డిసిసిబి చైర్మన్ ఆడ్డి బోజారెడ్డి జడ్పిటిసి తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి ఎంపీపీ మల్సెట్టి గోవర్ధన్ వైస్ ఎంపీపీ విజయ్ కుమార్ ఎంపీడీవో గజానంద్ ఎమ్మార్వో రాఘవేంద్ర స్థానిక సర్పంచ్ దు మాల దేవన్న వివిధ గ్రామాల సర్పంచులు ఎంపిటిసిలు పాల్గొన్నారు.