కాంగ్రెస్‌ తీరుపై మండిపడ్డ కేంద్ర మంత్రి దత్తాత్రేయ

77k49z6rన్యూఢిల్లీ, మార్చి 22 : కాంగ్రెస్‌ పార్టీ తీరును కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తప్పుపట్టారు. కాంగ్రెస్‌ పార్టీ కుటిల బుద్ధితో తమ ప్రభుత్వ అజెండాను అడ్డుకోవాలని చూస్తోందని ఆయన విమర్శించారు. కార్పొరేట్లకు కొమ్ముకాస్తోందని అసత్య ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు

ఇంకొవైపు వామపక్షాలు కూడా మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ము కాస్తుందని కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలు అసత్య ప్రచారం చేస్తూ, ఈ ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని చూస్తున్నాయని బండారు దత్తాత్రేయ అన్నారు. వాస్తవానికి ఇది విరుద్ధమని… వాస్తవానికి చాలా దూరమైందని ఆయన అన్నారు.