కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో రాయితి సిలిండర్లను పెంచుతాం

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పాలిత రాష్రాల్లో రాయితి సిలిండర్లను ఆరు నుంచి తొమ్మిదికి పెంచుతామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్‌ ద్వివేది ఈ రోజు తెలిపారు.