కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించింది:సీఎం రమేష్

ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందని టిడిపి ఎంపి సీఎం రమేష్ ఆరోపించారు. ఆయన రాజ్యసభలో ఏపీ పునర్ వ్యవస్థాకరణ చట్ట సవరణ బిల్లు పై జరిగిన చర్చలో మాట్లాడారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో చాలా లోపాలున్నాయన్నారు.