కాంప్లెక్స్ భవనంను పర్యవేక్షించిన ఎంఈఓ.

జనం సాక్షి ఉట్నూర్.
నార్నూర్ మండల కేంద్రంలోని భీంపూర్ గ్రామంలో ఎంపిపిఎస్ జెడ్పిఎస్ఎస్ పాఠశాల క్లాస్ రూమ్ లను మరియు బిల్డింగ్ ని పరిశీలించడం జరిగిందని మండల్ విద్యాధికారి ఆశన్న తెలిపారు. వీరితో సహా గ్రామ సర్పంచ్ స్కూల్ హెచ్ఎం ఉన్నారు.

తాజావార్తలు