కానిస్టేబుల్ కాల్చిచంపిన మాబోయిస్టులు

LatestNews

ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ జిల్లా మిర్తూరు సమీపంలో మావోయిస్టులు తీవ్ర ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ పోలీసు కానిస్టేబుల్‌ను మావోయిస్టులు కాల్చి చంపారు. సుకుమా జిల్లా బెజ్జి గ్రామంలో పది మంది గ్రామస్థులను కొందరు మావోయిస్టులు కిడ్నాప్ చేశారు.