కార్యకర్త కుటుంబానికి ఆర్థిక చేయూత

ఆత్మకూర్ (ఎం) ఆగస్టు 24 (జనంసాక్షి) ఆత్మకూరు మండల కేంద్రం శిలోనిబావి చెందిన సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త కందడి జంగా రెడ్డి అనారోగ్యంతో మరణించారు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల ఐలయ్య సహకారంతో 5000 వేల రూపాయలను మండల పార్టీ అధ్యక్షుడు యాస లక్ష్మారెడ్డి సర్పంచ్ జన్నాయికోడె నగేష్ పీఏసీఎస్ చైర్మన్ జిల్లాల శేఖర్ రెడ్డి చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ ఎలిమినేటి మురళి వరికుప్పల శేఖర్ బొబ్బల అంజిరెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు పోతాగని మల్లేష్ దిగొజు నర్శింహ చారి ఎద్దు వెంకన్న బొబ్బల అంజిరెడ్డి పైళ్ల బుచ్చి రెడ్డి నోముల వెంకట్ రెడ్డి పైళ్ల దామోదర్ రెడ్డి మెట్టు శేఖర్ రెడ్డి,దొంతరబోయిన భాస్కర్ ఎలాగందుల శ్రీనివాస్ జక్క శివా రెడ్డి సిద్దిరామ్ రెడ్డి,కందడి లక్ష్మ రెడ్డి బిర్రు శ్రీనివాస్ జిల్లాల మల్లారెడ్డి కందది బుచ్చిరెడ్డి జిల్లాల లచ్చిరెడ్డి ఒమన్ రెడ్డి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు