కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి తో కేకే భేటీ

mw7a6ojjకేంద్ర న్యాయశాఖ కార్యదర్శి సంజయ్సింగ్ తో ఎంపీ కేకే సమావేశమయ్యారు. గవర్నర్ కోటా, స్థానిక సంస్థలకు సంబంధించిన ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం అమలు తదితర అంశాలపై చర్చించారు. సమస్యలపై న్యాయశాఖ కార్యదర్శి సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు