కొనసాగుతున్న పాక్‌ సైన్యం కాల్పులు

jammu2 జమ్ముకశ్మీర్‌: పాక్‌ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్‌లోని ఆర్‌ఎస్‌పురా సెక్టార్‌లో పాక్‌ సైన్యం రాత్రి నుంచి కాల్పులకు పాల్పడుతోంది. కాల్పుల్లో 11 మంది పౌరులకు గాయాలయ్యాయి. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. మన సైన్యం కూడా పాక్‌బలగాలను ధీటుగా ఎదుర్కొంటోంది.