క్రీడా ప్రాంగణ ప్రారంభోత్సవనికి ముఖ్యఅతిథిగా పోచారం శ్రీనివాస్ జాజాల సురేందర్ ____________________________________________

ఎల్లారెడ్డి  నియోజకవర్గ గాంధారి మండల హేమ్లానాయక్ తండాలో తెలంగాణ క్రీడా ప్రాంగణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గౌ.శ్రీ.పోచారం శ్రీనివాస్ రెడ్డి  మరియు ఎల్లారెడ్డి శాసన సభ్యులు గౌ.శ్రీ. జాజాల సురేందర్ గారు పాల్గొన్నారు. కార్యక్రమం తదనంతరం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా గిరిజన మహిళలతో కలిసి గౌరవ శాసన సభాపతి, గౌరవ శాసన సభ్యులు గార్లు నృత్యం చేశారు.*