గట్టును సందర్శించిన జడ్పి సిఈఓ విజయ నాయక్

ట్టుమండలంలోని గొర్లఖాన్ దొడ్డి గ్రామంలోని మన ఊరు-మన బడి పనులను పురోగతిని జడ్పీ సీఈఓ విజయ నాయక్  పరిశీలించారు.పాఠశాలలోని ఉపాధ్యాయుల హాజరును చెక్ చేసారు. మధ్యాహ్నం భోజనంను పరిశీలించారు.పాఠశాలలో విద్యార్థులకు ధనుర్వతం టీకాలును వేయించడం పరిశీలించారు.అనంతరం అంగన్వాడీ కేంద్రంలో రికార్డులను కూడా పరిశీలించారు.హరితహారంలో భాగంగా నేడు తప్పెట్లమోర్సు అవెన్యూ ప్లాంటేషన్ కు వాటరింగ్ డే లో భాగంగా మొక్కలకు నీళ్లు పోయించారు. ఉపాధి పనులలో భాగంగా నర్సరీని సందర్శించారుఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చెన్నయ్య ,ఏపీఓ రాంప్రసాద్, గొర్లఖాన్ దొడ్డి సర్పంచ్, తప్పెట్లమోర్సు సర్పంచ్ లు కృష్ణయ్య గౌడ్, పాఠశాల ఉపాధ్యాయులు,సెక్రెటరీలు తిమ్మప్ప, లక్ష్మణ్ పాల్గొన్నారు