గణేషుని ప్రత్యేక పూజలో పాల్గొన్న టీపీసీసీ అధికార ప్రతినిధి చామల కిరణ్ కుమార్ రెడ్డి

ఆత్మకూర్(ఎం) సెప్టెంబర్ 7 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామంలో టైగర్ గ్రూప్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేషునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధి పాల్గొన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కోడిత్యాల నరేందర్ గుప్తా ఎంపీపీ తండా మంగమ్మ శ్రీశైలం గౌడ్ మండల అధ్యక్షుడు యాస లక్ష్మరెడ్డి ఎంపీటీసీ సోలిపురం మల్లారెడ్డి గ్రామ శాఖ అధ్యక్షుడు సామ నల్లరెడ్డి పిఏసీఎస్ డైరెక్టర్ తండా నర్సింహ లోడి నరేష్ గోపీనాథ్ అచ్చిరెడ్డి మల్లేష్ కిరణ్ నవీన్ పార్టీ నాయకులు యూత్ నాయకులు కార్యకర్తలు భక్తులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు