ఘనంగా ఖానాపూర్ గ్రామం లో వినాయక నిమజ్జనం కార్యక్రమం..

రంగారెడ్డి/ ఇబ్రహీంపట్నం ,(జనం సాక్షి):- ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఖానాపూర్ ఏ1 ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెల్సిన గణనాధుని నిమజ్జనం కార్యక్రమం ముగిసింది.ఈ సందర్బంగా ఈ వినాయక లడ్డు ని 1,07,999 రూపాయల కు కైవసం చేసుకున్న  సిద్ధం టిల్లు ఏ1 ఫ్రెండ్స్ యూత్ గణనాధుని లడ్డుని వరుసగా 6వ సారి కైవసం చేసుకోవడం జరిగింది…
ఈ కార్యక్రమంలో కాకి సత్యకుమార్,గడం రాములు విజయ్ ప్రతాప్, అనిక్ల నరేష్, అరుణ్,శ్రవణ్ ముదిరాజ్,a సురేష్ శ్రీకాంత్, వినోద్, సాయి, బన్నీ,సిదం నితీష్,వినయ్, తదితరులు పాల్గొన్నారు.