ఘనంగా రాజీవ్ గాంధీ 72వ జయంతి వేడుకలు

rajiv-gandhiiమాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 72 వ జయంతి…సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఆయన సమాధి వద్ద ఘనంగా నివాళ్లులు అర్పించారు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సమాధి వీర్భూమి వద్ద రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్అన్సారీ నివాళ్లు అర్పించారు. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వీర్ భూమి వద్ద నివాళ్లు అర్పించారు. పలువురుసీనియర్ కాంగ్రెస్ నేతలు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.