చెట్టును ఢీకొట్టిన కారు: ఐదుగురు మృతి

మహారాష్ట్రలోని ముంబై ఎక్స్ ప్రెస్ వేలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు. కారు.. మీరా రోడ్డు నుంచి ఎక్స్ ప్రెస్ వే వైపు వస్తుండగా ఈ ఘటన జరిగింది. సంఘటనా స్థాలని చేరుకున్నపోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.