చేప పిల్లలను విడుదల చేసిన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్

నియోజకవర్గంలోని  కొడుగల్ గ్రామ పంచాయతీ పరిధిలోని బండకుంట,తాటికుంటలో చెరువులలో 50 యాబై వేల చేపపిల్లలను వైస్ చైర్మన్ కొడుగల్ యాదయ్య చెట్టుమీదుగా నీటిలో వదిలారు , ఈ సందర్బంగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మట్లాడుతూ  ఉచిత చేపపిల్లల పంపిణీతో తెలంగాణలో మత్స్యకారుల కుటుంబాలకు ఎంతో మేలుజరుగుతుంది ,మత్స్యకారులు ఆర్థికంగా  ఎదగడానికి దోహదపడుతుందని అన్నారు, ఈ కార్యక్రమంలో  గ్రామ సర్పంచ్ మమతనవీన్ రెడ్డి, పిఎసిఎస్  చైర్మన్ సుదర్శన్ గౌడ్,ఇంచార్జి సర్పంచు మోహన్ నాయక్,మండల బిఅర్ఎస్  పార్టీ ఎస్టీ  సెల్ అధ్యక్షుడు శ్రీను నాయక్, నాయుమ్, నాగిరెడ్డి, కుర్మయ్య. బాల్ రాజ్, మత్స్యకారులు యాదగిరి, నర్సిములు, లింగయ్య, ఆంజనేయులు,పాల్గొన్నారు .