చేవెళ్ల మండల యువజన కాంగ్రెస్ పూర్తిస్థాయి కార్యవర్గం ఎన్నిక…

 చేవెళ్ల ఆగస్టు 10 (జనంసాక్షి) చేవెళ్ల నియోజకవర్గం లోని చేవెళ్ల మండల  యువజన కాంగ్రెస్ పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగింది. చేవెళ్ల నియోజకవర్గం అధ్యక్షుడు గుడుపల్లి పెంటారెడ్డి మరియు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మద్దెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కమిటీని ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిపిసిసి సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శిలు యాలల మహేశ్వర్ రెడ్డి, రెడ్డి శెట్టి మధుసూదన్ గుప్తా, పెంటయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సున్నపు వసంతం, మండల పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి గుండాల రాములు, pacs అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి,
ఉపాధ్యక్షులు. కందికొండ మహేందర్ గౌడ్,  జైన్ రామ్ రెడ్డి, కావలి తిరుపతి, తాళ్లపల్లి ప్రశాంత్, అల్లి రవికిషోర్.
జనరల్ సెక్రెటరీ లు గణపురం తరుణ్, దావల్గారి కరుణాకర్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ లు, ఎస్ మహేందర్, పడాల బాబు కుమార్ పుట్ట, మహమ్మద్ రఫిక్.
సెక్రెటరీ లు, బేకరీ దామోదర్, కంది కొండ పృద్వి, పుప్పాల సురేందర్, గౌరారం విష్ణువర్ధన్, చింతకింది అరుణ్ కుమార్ రెడ్డి, బ్యాగరి వినయ్.మండల సోషల్ మీడియా కన్వీనర్, వెంకటేష్ ఆలూరు తదితరులులని ఎన్నుకున్నారు ..
ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉప అధ్యక్షులు పాండు యాదవ్,మాజీ సర్పంచి పడాల ప్రభాకర్,బాలయ్య,సత్యం, హానిప్ బాయ్,యాదగిరి,పాషా, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు