చోరీలకు పాల్పడుతున్న ఆరుగురు అరెస్టు
సికింద్రాబాద్, జనంసాక్షి: బొల్లారం పరిధిలో చోరీలకు పాల్పడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు నుంచి 46 తులాల బంగారం, అర కిలో వెండిని స్వాధీనం చేసుకున్నారు.
సికింద్రాబాద్, జనంసాక్షి: బొల్లారం పరిధిలో చోరీలకు పాల్పడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు నుంచి 46 తులాల బంగారం, అర కిలో వెండిని స్వాధీనం చేసుకున్నారు.