ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన నక్సలైట్లు

Naxal17ఛత్తీస్‌గఢ్‌లో 17 మంది నక్సలైట్లు పోలీసులకు లొంగిపోయారు. ఆ నక్సలైట్లు తాము జన జీవన స్రవంతిలో కలసి పోవాలనే సంకల్పంతోనే  లొంగిపోతున్నామన్నారు. జగ్‌దల్‌పూర్ పోలీసుల ఎదుట ఆ 17మంది నక్సలైట్లు లొంగిపోయారు. ఈ మేరకు లొంగిపోయిన నక్సలైట్లను పోలీసులు విలేకరుల ఎదుట ప్రవేశపెట్టారు.