ఛార్జీలు పెరగకూడదనే ఆశిస్తున్నా : మధు బన్సల్‌

న్యూఢిల్లీ : రైల్వే ఛార్జీలు పెరగకూడదని ఆశిస్తున్నట్లు కేంద్రరైల్వేశాఖ మంత్రి సతీమణి మధు బన్సల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళల భద్రతకు కోసం హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని కోరినట్లు ఆమె తెలిపారు.