జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో కాంగ్రెస్ మండల నాయకులు

శంకరా పట్నం జనం సాక్షి సెప్టెంబర్ 17 శంకరపట్నం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపి గోనిబసవయ్య ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలో జాతీయ జెండాను ఆవిష్కరించి 75వ జాతీయ సమైక్య వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వంగ సత్యనారాయణ దేవుని కిష్టయ్య బొంగుని శ్రీనివాస్ మండల ఎస్ ఎస్సీ అధ్యక్షులు బొజ్జ చంద్రమౌళి మైనార్టీ అధ్యక్షులు జాంగిర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు