జాతీయ సమైక్య వజ్రోవాలలో మొక్కలు నాటిన ఎంపిపి మాధవి బాల్ రాజ్ గౌడ్

ఎల్లారెడ్డి  17 సెప్టెంబరు  జనం సాక్షి ఎల్లారెడ్డి మండల అభివృద్ధి కార్యాలయం లో జాతీయ సమైక్య వజ్రచ్చోవాల లో రెండవ రోజయిన శనివారం  మహిళ ఎంపిపి మాధవి బాల్ రాజ్ గౌడ్  మువ్వన్నెల జెండా ఎగుర వేసి అనంతరం  మండలం లోని   అల్మాజి పూర్  గ్రామంలో ఎల్లారెడ్డి ఎంపిపి మాధవి బాల్ రాజ్ గౌడ్  లో మొక్కలను నాటిన అనంతరం ఆమె మాట్లాడుతూ  ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళ ముందు మొక్కలు నాటి వాటిని సవృక్షించాలని కోరారు ప్రతి రైతు తమ పొలాల  గెట్ల పై  మొక్కలు నాటి వాతావరణ కాలుష్యాన్ని కాపాడాలని కోరారు మొక్కలు నాటడామె కాకుండా వాటిని కాపాడాలని కోరారు  మొక్కలు నాటడం వల్ల మంచి ఆరోగ్యం తో పాటు  మంచి గాలి  నీ  పీల్చ గలుగు తామని  మరియు నీడ. ను. ఇస్తాయి అని అన్నారు. చెట్ల వల్ల పర్యావరణాన్ని కాపాడిన వారు అవుతారని ఆమె అన్నారు ఈ వర్ష కాలం ముగిసే లోపల ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి మొక్కలు పెంచాలని సూచించారు ఆమె వెంట ఫీల్డ్ అసిస్ టెంట్ హుసేన్  తదితరులు పాల్గొన్నారు