జాతీయ స్థాయి పోటీకి అర్హత సాధించిన ఆదిత్య

భీమదేవరపల్లి మండలం ఆగస్టు (25)జనంసాక్షి న్యూస్
భీమదేవరపల్లి మండలం గ్రామం
ముల్కనూరు విద్యార్థి మాడుగుల ఆదిత్య ఆదిలాబాద్ క్రీడా పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.మెదక్ లో నిర్వహించిన అండర్ 14 ఆరు వందల పరుగుపందాన్ని 1.29 సెకండ్లలో ఛేదించి వెండి పథకాన్ని సాధించాడు.సెప్టెంబర్ 8నాడు గుంటూరులో నిర్వహించే జాతీయ స్థాయి పోటీకి అర్హత సాధించాడు.ఆదిత్య గతంలో కూడా బంగారు,వెండి పథకాలను సాధించినట్లు కోచ్ రవీందర్ తెలిపాడు.