జైపూర్ లో బ్రిక్స్ మహిళ సదస్సుకు హాజరైన ఎంపీ కవిత

kavitha-jaipur-bricsరాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ లో బ్రిక్స్ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు జరుగుతోంది. రాజస్థాన్ విధాన సభలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మోడరేటర్ గా ఎంపీగా వ్యవహరిస్తున్నారు.