టిఆర్ఎస్ ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి సంబరాలు

జూలూరుపాడు, ఆగష్టు 12, జనంసాక్షి:
వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్ ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ, ఎంపిపి లావుడియా సోనీ ఆధ్వర్యంలో శుక్రవారం రాఖీ పౌర్ణమి పండుగ వేడుకలను జూలూరుపాడులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చిత్రపటానికి రాఖీలు కట్టి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చౌడం నరసింహారావు, సొసైటీ చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి, జిల్లా నాయకులు యల్లంకి సత్యనారాయణ, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు యదళపల్లి వీరభద్రం, గుండ్లరేవు గ్రామ పంచాయతీ సర్పంచ్ బోడ కైక, అనంతారం గ్రామ పంచాయతీ సర్పంచ్ యదళపల్లి కళాశ్రీ, వినోభానగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ భూక్య పద్మ, టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నున్న రంగారావు, కాకర్ల ఎంపిటిసి పొన్నెకంటి సతీష్, మహిళా నాయకురాలు మంద రత్న కుమారి, సుశీల, మంద వెంకటరమణ, నాయకులు రామిశెట్టి రాంబాబు, యల్లంకి పుల్లయ్య, మోదుగు రామకృష్ణ, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పణితి వెంకటేశ్వర్లు, రామిశెట్టి నాగేశ్వరరావు, మంద నరసింహారావు, నారపోగు నరసింహారావు, ఎలకపల్లి నరేష్, మంద దేవేందర్, సంతపురపు రమేష్, మిరియాల కిరణ్, ఉప సర్పంచ్ దేవరకొండ కిరణ్, మైక్ శీను, సుందర్ రావు, బుడిబుడి ప్రభాకర్, తిరుపతి పలువురు నాయకులు, మహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నా