టిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరిన కోరుట్ల విశ్వబ్రాహ్మణ స్వర్ణకార యువకులు

మెట్పల్లి టౌన్ , సెప్టెంబర్ 16
(జనం సాక్షి)
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే , జగిత్యాల జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, టీటీడీ బోర్డు మెంబర్ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో
టిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరిన
కోరుట్ల విశ్వబ్రాహ్మణ స్వర్ణకార యువకులు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య అనిల్ ,
మెట్ పల్లి మున్సిపల్ 23 వార్డు కౌన్సిలర్ ఒజ్జల బుచ్చిరెడ్డి, ఒజ్జల శ్రీనివాస్ మరియు
మెట్పల్లి విశ్వబ్రాహ్మణ స్వర్ణకార టిఆర్ఎస్ నాయకులు , కోరుట్ల విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు