డిజిటల్ ఫ్లెక్స్ షాప్ ను ప్రారంభించిన తెరాస రాష్ట్ర నాయకులు

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి)రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో యాచారం మండలం గడ్డ మల్లయ్య గూడ గ్రామానికి చెందిన కామాండ్ల శివ, ఇక్కె వెంకటేష్ నూతన ఎస్.వి డిజిటల్ ఫ్లెక్స్ షాపును ప్రారంభించిన తెరాస రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, తెరాస యువ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి (బంటి) ప్రారంభించారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎస్.వి డిజిటల్స్ ఫ్లెక్స్ షాపును ప్రారంభించడం జరిగిందని, కస్టమర్లు ఎవరైనా సెల్ నెంబర్. 7032560778 లేదా 9959349961 కు సంప్రదించగలరు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నాటి రమేష్, పచ్య భాష, రాజేందర్ రెడ్డి, జెర్కొని రాజు, బుగ్గ రాములు, కాలే గణేష్, మంగ వెంకటేష్, ముజాకిర్, కర్నే అరవింద్, కానుగుల మహేష్, రాజు, యమ్మే భాష , వెంకటేష్, శివ తదితరులు పాల్గొన్నారు.