డ్వాక్రా గ్రూపుల్లోనూ ప్రభుత్వం నిర్ణయం చేస్తోంది బండి సంజయ్

తెలంగాణ డ్వాక్రా గ్రూపులకు టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం చేస్తుందని వాటికి వడ్డీ చెల్లించేందుకు బడ్జెట్లో 3000 కోట్లు కేటాయించిన ఇప్పటికీ అమలు చేయలేదని బిజెపి శ్రేష్టు చీఫ్ బండి సంజయ్ మనిపడ్డారు రాఖీ పౌర్ణమి సందర్భంగా సర్వే ఎస్ హెచ్ జి సంఘాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ4 వేలు కోట్లు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ కు ఆయన లేక రాశారు ప్రభుత్వం వైఖరితో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు