ఢిల్లీ చేరుకున్న సీఎం

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ఉదయం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ చేరుకున్నారు. నామినేషన్‌ పదవుల భర్తీ, మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణకు అనుమతి సాధించేందుకు సీఎం అధిష్ఠాన పెద్దలను కలవనున్నారు. ఈపర్యటనలో సీఎం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ నేతలు గులాంనబీ ఆజాద్‌,అహ్మద్‌పటేల్‌, వయలార్‌ రవి తదితరులతో భేటీ కానున్నారు.

తాజావార్తలు