తమిళనాడుకు నీరు విడుదల చేయండి: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : తమిళనాడుకు 2.44 టీఎంసీల నీటిని విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య నెలకొన్న కావేరీ జలాల వివాదంలో కర్ణాటకకు మరోసారి సుప్రీంకోర్టు దిశానిర్దేశం చేసింది.