తిమ్మప్ప స్వామిని దర్శించుకున్న నాగర్ కర్నూల్ సీఐ జక్కుల హనుమంతు

మల్దకల్ నవంబర్1(జనంసాక్షి) మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నాగర్ కర్నూల్ సిఐ జక్కుల హనుమంతు దర్శించుకున్నారు. మంగళవారం ఆలయ మర్యాదలతో స్వాధరంగా ఆలయ ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు, అరవింద రావు స్వాగతం పలికారు.దేవాలయంలోని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు శేష వస్త్రంతో సత్కరించారు.ఈయన వెంట స్థానిక ఎస్సై ఆర్ శేఖర్ ,హెడ్ కానిస్టేబుల్ పూజయ్య,రఘు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.