తుర్కపల్లి మండలంలో ఆలేరు మాజి మార్కెట్ కమిటీ

యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం (జనంసాక్షి) న్యూస్ 09/10/22//

 తుర్కపల్లి మండలంలో ఆలేరు మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ బీజేపీ రాష్ట్ర నాయకులు పడాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అధికార టీ ఆర్ ఎస్ పార్టీ నుంచి గోపాల్ పూర్ గ్రామంలో మాజి ఎంపీటీసీ బీమారి లక్ష్మి కుమార్, నారం పెద్దలు గారులతో, గంధమల్ల గ్రామంలో మాడిశెట్టి శ్రీనివాస్,కుంభం సాయి కుమార్ యాదవ్,సిరిగిరి వెంకటేశం,జక్కుల వెంకటేష్, ఆవుల ఐలయ్య గారులతో ఇంద్రనగర్ గ్రామంలో మోరా వర్దేష్,చింతకింది కనకయ్య,సాడల కనకయ్య గారులతో పాటు 250 మందికి బీజేపీ కండువా కప్పి పార్టలోకి ఆహ్వానించిన పడాల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఆలేరు నియోజక వర్గంలో బీజేపీ జెండా ఎగారవెయ్యాలని కేంద్రం ప్రవేశ పెట్టే అభివృధి,సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి దోంకని రాజు గౌడ్,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మేకల శ్రీనివాస్, దొనికని శేకర్,బీనారం నర్సింహ మండల ఉపాధ్యక్షులు బినారం కనకయ్య,గొర్ల రామచందర్,గోనె కృష్ణ, శేత్రు నాయక్,జక్కుల వెంకటేష్,భాస్కర్ నాయక్ వంకరి నారాయణ, ర్యాకల రమేశ్ యాదవ్, బీజెవైఏం మండల అధ్యక్షులు పాముల ప్రవీణ్,జాంగిర్,నాగరాజు,రామ్ పులపాల్లి రాధాకృష్ణ సోమల్ల కర్ణకార్,భాను,ప్రకాష్,పాండు కనకరాజు,మహేందర్,ఇమ్మడి అనిల్ కుమార్,బాలకృష్ణ గౌడ్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Attachments area