తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొమిరెల్లి భాస్కర్ రెడ్డి

భాస్కర్ రెడ్డిని సన్మానిస్తున్న పల్లెర్ల పాఠశాల ఉపాధ్యాయులు బృందం
ఆత్మకూర్(ఎం) అక్టోబర్ 21 (జనంసాక్షి) తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం యాదాద్రి భువనగిరి నూతన జిల్లా కార్యవర్గమును ఎన్నుకోవడం జరిగింది జిల్లా నూతన అధ్యక్షులుగా రేపాక ఉమ ప్రధాన కార్యదర్శిగా కొమిరెల్లి భాస్కర్ రెడ్డి గార్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ ఎన్నికలకు మోహన్ రెడ్డి నాందేవ్ ఎన్నికల పరిశిలకులుగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య రాష్ట్ర కార్యదర్శి సి వి శ్రీనివాస్ ఆత్మకూరు మండల అధ్యక్షుడు పుట్ట హరిప్రసాద్ ప్రధాన కార్యదర్శి కర్ణ దీప్తి మరియు ముత్యాల శ్రీధర్ రావు అశోక్ రెడ్డి  చంద్రమౌళి ఉపాధ్యాయులు డి స్వామి ప్రధానోపాధ్యాయులు మరియు పాఠశాల బృందం వారిని అభినందించరు
Attachments area