దిగ్విజయ్తో ఉత్తమ్కుమార్రెడ్డి బ’ాటీ
దిల్లీ : తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్సింగ్తో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు బ’ాటీ అయ్యారు. ఈ బ’ాటీకి నూతన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య హాజరయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.