దివ్యంగుల బస్సు పాస్ మెళ

నారాయణఖేడ్ ఆగస్టు20(జనంసాక్షి)

మంగళవారం నాడు నారాయణఖేడ్ నియోజకవర్గంలో ని నాగల్ గిద్ద మండలంలో దివ్యాంగుల బస్సు పాస్ మేళ పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది టి ఎస్ ఆర్ టి సి నారాయణఖేడ్ డిపో మేనేజర్ బక్షినాయక్ ఆధ్వర్యంలో ఏపిఎం నాగలిగిద్ద అనంతయ్య  అధ్యక్షతన నిర్వహించడం జరుగుతుంది అందుకుగాను నాగలి గిద్ద మండలం దివ్యాంగులు తప్పకుండా చదరం సర్టిఫికెట్ ఆధార్ కార్డు జిరాక్స్ ఒక ఫోటో 50 రూపాయలు  తీసుకొని. ఐకెపి ఎపిఎం ఆఫీసుకు 11 గంటలకు రాగలరు తప్పకుండా 3000 రూపాయల పెన్షన్ దారులు ఈ పాసులను తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఎక్కడి నుంచి ఎక్కడికైనా పర్యటించవచ్చు 50% డిస్కౌంట్తో రాష్ట్రమంతట పర్యటించ వచ్చినని. అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ప్రవీణ్ , మార్కెటింగ్ సెల్ ఇన్చార్జి పాండు  తెలిపారు ఏదైనా వివరములకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9441071134,7382830800. ఇదివ్యమైన అవకాశాన్ని దివ్యాగులు వినియోగించుకోవాలని తెలిపారు.