*దేశభక్తిని చాటిన ముస్లిం సోదరులు*

*గోపాల్ పేట్ జనం సాక్షి ఆగస్టు(19):*
గోపాల్ పేట్ మండల కేంద్రంలో దేశ స్వతంత్ర వజ్రోత్సవాలల భాగంగా మండల కేంద్రంలో ముస్లిం సోదరులు 300 మీటర్ల త్రివర్ణ జాతీయ పతాకాన్ని గ్రామంలోని మసీదు నుండి పురవీధుల గుండా తెలుగు తల్లి చౌరస్తా వరకు ఈ ర్యాలీనీ నిర్వహించి దేశభక్తిని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మంద భార్గవి కోటేశ్వర్ రెడ్డి, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్,ఎంపిటిసి కేతమ్మ, కో ఆప్షన్ సభ్యులు మతిన్,గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కరోళ్ల భాస్కర్,కాశీనాథ్,ముస్లిం సోదరులు,గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు