దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలను తిప్పికొట్టాలి

150జీఎస్టీ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెల్పడం శుభసూచికమన్నారు రాష్ట్రపతి ప్రణబ్‌. పంద్రాగస్టును పురస్కరించుకొని దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడిన ఆయన దేశ ప్రజలకు 70వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మన ప్రజాస్వామ్యానికి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం పునాదులన్నారు. ఎన్నో కష్టాలకు ఓర్చి స్వాతంత్య్రం తీసుకువచ్చిన వీరులను ఎప్పుడు గౌరవిస్తానని చెప్పారు ప్రణబ్‌