ధర్మపురి పట్టణ ప్రజలకు శుభ వార్త.

 

ధర్మపురి (జనం సాక్షి న్యూస్ )ఉచిత మెగా వైద్య శిభిరం కరీంనగర్ కు చెందిన ప్రముఖ మెడికవర్ (కార్పొరేట్)హాస్పిటల్ సహకారంతో 11వ వార్డ్ కౌన్సిలర్ జక్కు.పద్మ రవీందర్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ గురువారం రోజున ధర్మపురి సంగివాడ లోని మూల బండ దాటిన తరువాత శ్రీ లక్ష్మీనరసింహ రెసిడెన్సీ అపార్ట్ మెంట్ పార్కింగ్ స్థలంలో ఉదయం 8 గంటలనుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించ బడును. జక్కు.పద్మ మాట్లాడుతూ వైరల్ ఫేవర్,డెంగ్యు జ్వరాలు వచ్చినవారికి టెస్టులు చేసి మందులు ఇస్తారు.హార్ట్ సమస్యలు వున్నట్లయితే ఈసీజీ తీయడం జరుగుతధి.షుగర్,బీపి,ఇతర రక్త పరీక్షలు కూడా చేస్తారు.ఉచితంగా టెస్టుల తో బాటు ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు చేస్తారు.
ఇయొక్క సదవకాశాన్ని పట్టణ ప్రజలు సద్విని యో గించుకోవాలని కొరినారు.క్యాంప్ కో ఆర్డినేటర్ కిరణ్ కుమార్, పిఆర్వో బువనగిరి.మహేష్ తో బాటుగా
ఇద్దరు ఎండీ ఫిజీసియన్స్
పాల్గొంటారని కో ఆర్డినేటర్ కిరణ్ జనం సాక్షి మీడియాకు తెలిపారు.