నష్టాలతో కొనసాగుతున్న స్టాక్మార్కెట్లు
ముంబయి: స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ప్రారంభమయ్యియి. ఆరంభంలో సెన్సెక్స్ 35 పాయింట్లకు పైగా నష్టపోయింది. అటు నిఫ్టీ కూడా 20 పాయింట్లకు పైగా నష్టంలో కొనసాగుతోంది.
ముంబయి: స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ప్రారంభమయ్యియి. ఆరంభంలో సెన్సెక్స్ 35 పాయింట్లకు పైగా నష్టపోయింది. అటు నిఫ్టీ కూడా 20 పాయింట్లకు పైగా నష్టంలో కొనసాగుతోంది.