నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్లు
ముంబై : స్టాక్మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. 66 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 28,438 వద్ద ముగియగా, 15 పాయింట్లు నష్టపోయిన 8,633 వద్ద నిఫ్టీ ముగిసింది. జిందాల్ స్టీల్, డీఎల్ఎఫ్, ఆసియన్ పెయింట్స్, జీ ఎంటర్టెయిన్మెంట్స్, హెచ్సీఎల్ టెక్ తదితర షేర్లు లాభాలు ఆర్జించాయి. భారతీ ఎయిర్టెల్, హిందాల్కో, కెయిర్న్ ఇండియా, సెసా స్టైర్లెట్, ఎన్టీపీసీ తదితర షేర్ల నష్టాల్లో కొనసాగాయి. డాలర్తో రూపాయి మారకం విలువ రూ. 62.82గా ఉంది.