నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

హైదరాబాద్: స్టాక్‌మార్కెట్లు ఇవాళ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 152పాయింట్లు నష్టపోయి..28,470 వద్ద ముగియగా..నిఫ్టీ 51 పాయింట్లు నష్టపోయి 8,635 వద్ద ముగిసింది.