నావెంట 59మంది ఎమ్మెల్యేలు

కర్నూలు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప బుధవారం మంత్రాలయం రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తనకు మద్దతుగా 59 మంది ఎమ్మెల్యే ఉన్నారని చెప్పారు తాను పార్టీ స్థాపించిన వెంటనే అ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయడానికి సిద్దంగా ఉన్నారని వెల్లడించారు.