నిందితుల రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసులో నిందితులను ఈ రోజు న్యాయమూర్తి వీడియో కాన్ఫరెస్స్‌ ద్వారా విచారించారు. కోనేరు ప్రసాద్‌, సునీల్‌ రెడ్డి, బీపీ ఆచార్య, విజయ రాఘవులకు ఈ నెల 23 వరకు రిమాండ్‌ పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.